కరీంనగర్ : ఆటో ట్రాలీ డ్రైవర్ ఆత్మహత్య

-

crime
crime

గోదావరిఖని తిరుమల నగర్ కు చెందిన దేవసాని రవీందర్ (50) ఆటో ట్రాలీ డ్రైవర్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలనగర్ లో నివాసం ఉంటూ గత 10 సంవత్సరాల క్రితం భార్య చనిపోగా ఇద్దరి కూతుళ్లు పెళ్లి చేసి ట్రాలీ నడుపుకుంటూ జీవిస్తున్న ఆయన ఒంటరి తనం భరించలేక జీవితంపై విరక్తి చెంది హెయిర్ డై తాగి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version