ఈ నెల 29న నగరపాలిక సర్వసభ్య సమావేశం

-

కరీంనగర్ నగరపాలక సర్వసభ్య సమావేశం ఈ నెల 29న నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించేందుకు నగర మేయర్ వై. సునీల్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులను సకాలంలో హాజరుకావాలన్నారు. ఈ మేరకు అజెండా ప్రతులను పాలకవర్గ సభ్యులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version