వరంగల్ : కేటీపీఎస్ ఉద్యోగి ఆత్మహత్య

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు-2 లో ఆర్టిజన్ గా విధులు నిర్వహిస్తున్న ఓ.హరీష్ రెడ్డి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది భూపాలపల్లి మండలం మోరాంచపల్లి గ్రామం కాగా, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version