జగిత్యాల ప్రగతి నివేదికను ఆవిష్కరించిన కేటీఆర్

-

మంత్రి కేటీఆర్ చేతులమీదుగా జగిత్యాల పురపాలక సంఘం బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గడిచిన 2 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన ప్రగతి నివేదికను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, సత్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు. తమకు ఎల్లవేళలా సహకరిస్తున్న కేటీఆర్ కి చైర్ పర్సన్ శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ రవి, ఆర్డీఓ మాధురి నాయకులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version