సంగారెడ్డి: సెలువులను వృథా చేసుకోవద్దు: కలెక్టర్

-

విద్యార్థులు స్కూల్ సెలువుల్లో సమయాన్ని వృథా చేసుకోవద్దని కలెక్టర్ హనుమంతురావు హితవు పలికారు. పాఠ్యాంశాలతో పాటు ఏదో ఒక కొత్త విషయాన్ని ఇంటర్నెట్ ఆధారంగా నేర్చుకోవాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించామని.. పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు చదువుని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సందేహాల నివృత్తికి విద్యార్థులు ఫోన్లో ఉపాధ్యాయులను సంప్రదించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version