Rangareddy: మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

-

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ జేపీ &ఫుట్ బాల్ గ్రౌండ్‌లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రులు తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్‌తో కలిసి ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version