నల్గొండ : మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే భగత్

-

ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని శుక్రవారం ఎమ్మెల్యే నోముల భగత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు హాలియా మున్సిపాలిటీలో రెండు ఓహెచ్ ఎస్‌ఆర్ వాటర్ ట్యాంకులు నిర్మించి, సాగర్, నందికొండ మున్సిపాలిటీలో నూతన మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version