నల్గొండ : జేసికి వినతి పత్రం అందజేత

-

తెలంగాణ వికలాంగుల సంక్షేమ సహకార సంస్థ 2020-21 సంవత్సరానికి నల్గొండ జిల్లాకు 145 మంజూరు చేసిందని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ అన్నారు. నోటిఫికేషన్ వెలువడి సంవత్సరం పూర్తయిన పిబ్ల్యుడి అధికారులు జాప్యం వల్ల ఉపకరణాల పంపిణీ జరగడం లేదని, ఉపకరణాలు అన్ని అందుబాటులో ఉన్న పంపిణీ విషయంలో నిర్లక్ష్యం జరుగుతుందని జెసి చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version