నల్గొండ : పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

-

అనుముల మండలం కొర్వేనిగూడెం గ్రామానికి చెందిన సీత లక్ష్మయ్య తన కూతురు కావ్యను నేతపురం గ్రామానికి చెందిన బొల్లంపల్లి మహేష్ కు ఇచ్చి 7నెలల క్రితం వివాహం చేశాడు. మహేష్ అతని అమ్మానాన్నలు అవమానించి, శారీరకంగా హింసించడంతో గత కొద్ది రోజులుగా కావ్య తన ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి కావ్య ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version