మెదక్ : కాలినడకన తిరుమలకు ఎమ్మెల్యే పద్మా

-

కలియుగదైవం తిరుమల శ్రీవారి దర్శనానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కాలినడకన బయలుదేరారు. మెదక్ జిల్లా ప్రజలందరిపైనా శ్రీవారి చల్లని చూపు ఉండాలని కోరుకున్నారు. ఆమె వెంట జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, పునీత్, దీపిక తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version