ఉమ్మడి మెదక్ : ట్యూషన్ టీచర్‌కి దేహశుద్ధి

-

ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్‌‌కు తల్లిదండ్రులు దేహశుద్ది చేసిన ఘటన పటాన్‌చెరు మండలం ముత్తంగి పరిధిలోని సాయి ప్రియకాలనీలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న సాల్మన్‌రాజు(52) ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తూ ఇంటి వద్ద విద్యార్థులకు ట్యూషన్ చెబుతుండేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో.. తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version