ఆరోగ్య రంగానికి CM KCR పెద్దపీట: హరీష్ రావు

-

నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీ ప్రాంగణంలో రూ.2.4 కోట్లతో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ బస్సులు, రూ.10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో అప్ గ్రేడ్ చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను శుక్రవారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య రంగానికి CM KCR పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఐపీఎం డైరెక్టర్ శంకర్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version