పెద్దపల్లి: లారీ, బొలేరో ఢీ.. చిన్నారి మృతి

-

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – బొలెరో ఢీకొన్న ఘటనలో శాంతినగర్ 2వ వార్డు కౌన్సిలర్ పస్తం హనుమంతు, సోదరుడు లక్ష్మణ్, కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో తనుశ్రీ (8) అనే చిన్నారి మృతి చెందింది. మంచిర్యాల నుంచి బొలెరో వాహనంలో పెద్దపల్లికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version