మెదక్ : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

-

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోహీర్ మండలం కొత్తూర్  గ్రామ శివారులోని 65.వ. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్రగాయాలు కాగా భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version