మెదక్ : ఆర్టీసీ బస్సు సర్వసులు పెంచాలి: అసెంబ్లీలో జగ్గారెడ్డి

-

సంగారెడ్డి నుండి హైదరాబాద్ నగరానికి ఆర్టిసి బస్సు సర్వీసులను పెంచాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి రవాణా శాఖ మంత్రిని అసెంబ్లీలో కోరారు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుందని, ప్రజలు సిటీకి తరచుగా వెళ్ళి వస్తూ ఉంటారన్నారు. కావున ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులు పెంచాలానే డిమాండ్ సైతం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version