నల్గొండ : జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి

-

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం విషయమై ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో సానుకూలంగా స్పందించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి డిమాండ్ చేశారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేయాలని కోరారు. ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version