యాదాద్రి: ‘ముగ్గురు కొడుకులున్నా ఆ తల్లిని పోషించడం లేదు’

-

కొడుకులు తనను పోషించడం లేదని ఓ తల్లి అధికారులను ఆశ్రయించింది. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి వాసి సత్తెమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు కుమారులు, దివ్యాంగురాలైన కుమార్తె ఉన్నారు. కొడుకులకు పెళ్లిళ్లు కావడంతో వేర్వేరుగా ఉంటుండగా కూతురితో కలిసి ఆమె ఉంటున్నారు. తనకున్న భూమిని కుమారులు అమ్ముకుని, తనను పోషించడం లేదని RDO, ఎస్ఐ సైదులుకి ఆమె ఫిర్యాదు చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version