ఉమ్మడి కరీంనగర్ : నేడు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పర్యటన

-

జగిత్యాల జిల్లాలో నేడు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం ఉదయం 10 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ర్యాలీగా జగిత్యాల చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించి పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగే జిల్లా స్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version