Medak: చెరువు కట్ట వద్ద మృతదేహం కలకలం

-

సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చెరువు కట్ట వద్ద నుంచి వెళ్లే దారిలో పొదల్లో 55 నుంచి 60 వయస్సు గల గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని స్వాధీనం తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version