మెదక్ : జిన్నారం పారిశ్రామికవాడలో కార్మికుడి ఆత్మహత్య

-

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని కాజిపల్లి పారిశ్రామిక వాడలోని వీర్కో పరిశ్రమలో రాకేష్ (43) అనే కార్మికుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలను సీఐ ప్రశాంత్ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version