వరంగల్ : యువకుడు ఆత్మహత్య

-

మహబూబబాద్ జిల్లా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయట్లేదని మనస్థాపంతో బయ్యారం గ్రామానికి చెందిన ముత్యాల సాగర్ (25) ఖమ్మంలో రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఉద్యోగ నోటిఫికేషన్ చేయకపోవడంతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అతని ఆత్మహత్యకు కారణం ప్రభుత్వమే అని పలువురు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version