ఐస్ క్రీమ్ తింటే కరోనా బారిన పడ్డట్టేనా ?
ఐస్ క్రీమ్ తింటున్నారా.. కప్ ఐస్ క్రీమ్... కోన్... చాకోబార్.. అంటూ లాగించేస్తున్నారా..? ఐతే మీరు కరోనా బారిన పడ్డట్టే. ఐస్ క్రీమ్ కి..కరోనాకి ఏం సంబంధం అనుకుంటున్నారా..? ఐస్ క్రీమ్ ల్లోకీ...
ఐస్క్రీంలో కరోనా ఆనవాళ్లు..? భయం గుప్పిట్లో ఆ దేశం..!
గత ఏడాది నుంచి ప్రపంచాలన్నే వణుకు పుట్టించిన కరోనా వైరస్ ఆనవాళ్లపై రోజుకొక వెలువడుతున్న ప్రకటనలతో చైనా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులకు చైనాలో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి....
గర్భిణులకు వ్యాక్సిన్ ఇవ్వద్దు.. కేంద్రం..
కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లకి భారత ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. కేంద్ర నుండి...
చైనా వ్యాక్సిన్ నాసిరకమే..!?
చైనాకు సంబంధించిన ఏ వస్తువు నాసిరకమే అని చాలా మంది భావిస్తుంటారు. నిజమే.. అప్పుడప్పుడు చైనా ప్రొడక్ట్స్ విషయంలో అదే జరుగుతుంది కూడా. చైనా సామగ్రిలు ఎక్కువ కాలం వరకు స్టాండర్డ్ గా...
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ కి కరోనా
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ కి కరోనా సోకింది. యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో సైనా, ప్రణయ్ లు కలిసి ఆడుతున్నారు. ఇవాళ జరగనున్న మహిళల సింగిల్స్...
Pfizer’s vaccine : ఈ వ్యాక్సిన్ తీసుకున్న 16 రోజులకే మృతి …!
కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాక్సింగ్ కోసం ఎంతో మంది డాక్టర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక వైద్యుడు Pfizer's వ్యాక్సిన్ తీసుకుని...
కరోనా కేసులు పైపైకి.. కారణం అదే..!
గత ఏడాదిగా కరోనా కేసులతో బెంబేలెత్తుతూ 2–3 నెలల నుంచి తగ్గుముఖం పడుతుండటంతో కాస్త ఊరట కలుగుతోంది. ఇటీవల మళ్లీ కేసుల సంఖ్య పైపైకి వెళుతుంది. కరోనా నిబంధనలపై నిర్లక్ష్యం, ఇష్టానుసారంగా బయట...
ఏపీ: అందరికీ అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్.. కానీ,
కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ రూపొందించిన వ్యాక్సిన్లకి కేంద్ర ప్రభుత్వం ఆమోద మూద్ర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఉపయోగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పటి నుండి...
తెలంగాణా ప్రజలకు బిగ్గెస్ట్ గుడ్ న్యూస్
దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ని అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాలకు కరోనా...
డబ్ల్యుహెచ్ఓకి చైనా షాక్… నిజాలు దాస్తుందా…?
కరోనా వైరస్ మూలాన్ని పరిశోధించాల్సిన బృందం రావడానికి అనుమతులను ఖరారు చేయకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాశ వ్యక్తం చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మంగళవారం పేర్కొన్నారు....