ఏపీ డీజీపీ నుంచి వివరణ కోరిన ఈసీ..

-

తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాల ప్రమేయం పై ఈసీ కి తెరాస నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించి రజత్‌కుమార్ స్పందించారు దీనికి సంబంధించి ఏపీ డీజీపీ నుంచి నివేదిక కోరినట్టు వివరించారు. డీజీపీ ఇచ్చిన సమాధానం ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version