తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదు

-

ఏపీ అరకులో  జరిగినట్లు తెలంగాణలో మావోయిస్టుల దాడికి పాల్పడే అవకాశం లేదని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో వారి ప్రభావం అంతగా లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version