ఒకే వ్యక్తితో తల్లీకూతుళ్ల రాసలీలలు.. అడవిలోకి తీసుకెళ్లి మరీ !

-

ఒకే వ్యక్తితో తల్లి కూతుళ్లు అక్రమ సంబంధం పెట్టుకున్న సంఘటన అలహాబాద్‌లోచోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అలహాబాద్‌ కు చెందిన నగేష్‌ కు యాదమ్మ, ఆమె కూతురు భామతో కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతన సంబంధానికి దారి తీసింది. వావి వారుసలు మరిచిన తల్లీ కూతుళ్లు అతడితో అనైతిక సంబంధం కొనసాగించారు.

ఈ నేపథ్యంలోనే తమకు డబ్బులు ఇవ్వాలని నగేష్‌ను వేధించారు. తాము అడిగినంత ఇవ్వక పోతే.. అత్యాచారం కేసులు పెడతామని బెదిరించారు. దీంతో నగేష్‌ వారిద్దరినీ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పదో తేదీన వారిని వడియా అనే అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. వారు మత్తులోకి జారుకున్నాక గొంతు నులిమి చంపేసి పరారు అయ్యాడు. నిందితుడిని అరెస్టు చేసి.. రిమాండ్‌ కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version