నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు పై కేసు నమోదు

-

నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు పై పోలీసుడు కేసు నమోదు చేశారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా అప్పారావు పై రైతు చిన్నం లక్ష్మీ నరసింహా రావు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా సర్వే నంబర్ 127/2 లో 16 మంది రైతుల 29.58 ఎకరాల భూమికి అప్పా రావు ఫోర్జరీ పత్రాలు తయారు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నూజివీడు పెద్దిరెడ్డి అప్పరావు పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. వాస్తవానికి 1970 నుంచి భూమి లో సాగు చేస్తుంటే.. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెవెన్యూ అధికారుల సహకారంతో కబ్జాకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు చిన్నం లక్ష్మీ నరసింహరావు. ఈ కేసు పై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్టు వెల్లడించారు. పోలీసుల విచారణ తరువాత ఓ క్లారిటీకి రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version