Ap: నేడే మద్యం దుకాణాలకు లాటరీ..

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ మద్యం దుకాణాలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ఏపీలోని మద్యం దుకాణాలకు లాటరీ ప్రాసెస్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3396 వైన్స్ కు దుకాణాలకు.. లాటరీ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ 3396 మద్యం దుకాణాలకు… దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చినట్లు తాజాగా ఎక్సైజ్ శాఖ.. ప్రకటన చేసింది.

ap wine

ఈ 90 వేల దరఖాస్తులను ఇవాళ లాటరీ ద్వారా… ఫైనల్ చేయబోతున్నారు. అనంతరం విజేతలను ప్రకటించి రేపటి నుంచి… వైన్స్ షాపులను అప్పగిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అనేది అమలులోకి వస్తుంది. ఈ లెక్క ప్రకారం క్వార్టర్ బాటిల్ 99 రూపాయలకే అందుబాటులోకి రాబోతుంది. అలాగే ఫారిన్ లిక్కర్ ధరపై.. చిల్లర ధర లేకుండా… ప్లాన్ చేయనుంది చంద్రబాబు సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version