ఏపీలో ఇవాళ ఎమర్జెన్సీ ఫ్లైట్ లాండింగ్ ట్రైల్ రన్..

-

ఏపీలో ఇవాళ ఎమర్జెన్సీ ఫ్లైట్ లాండింగ్ ట్రైల్ రన్ ప్రారంభం కానుంది. ఇవాళ కొరిశపాడు, రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఫ్లైట్ లాండింగ్ ట్రైల్ రన్ ప్రారంభం అవుతుంది. హైవే రన్ వే పై ఫ్లైట్స్ దిగేందుకు అన్నీ ఏర్పాట్లు చేసారూ ఎయిర్ ఫోర్స్, హైవే అధికారులు. అత్యవసర పరిస్థితుల కోసం దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై 13 రన్ వే లు ఏర్పాటు చేశారు.

Bapatla district Korisapadu Air Force planes landing on highway trail run successful

కొరిశపాడు, రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై 4.1 కిలోమీటర్ల పొడవునా 79 కోట్ల వ్యయంతో నిర్మించారు హైవే అథారిటీ. ఇక ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హైవే పై దిగనున్నాయి విమానాలు. హైవే పై వెళ్ళే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దారి మళ్లింపులు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version