విడదల రజినికి మరో ఎదురుదెబ్బ !

-

మాజీ మంత్రి విడదల రజినికి మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి విడదల రజిని అధికార దుర్వినియోగంపై మరో ఫిర్యాదు అందింది. రజిని బంధువు అని చెప్పి స్కూల్ నిర్మాణానికి సంబంధించిన నిధులను స్వాహా చేశారంటూ మంత్రి నారా లోకేష్ కి ఫిర్యాదు చేశారట.

Ex-minister’s dismissal is yet another complaint against Rajinikanth’s abuse of power

విడదల రజిని సహకారంతో గత ప్రభుత్వ హయాంలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేసిన అరుణకుమారి స్కూలుకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని కంప్లైంట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. చిలకలూరిపేట శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు సిబ్బంది ఈ ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. దీంతో మాజీ మంత్రి విడదల రజినికి మరో ఎదురు దెబ్బ తగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version