నేడు పిఠాపురం రానున్న జగన్..జనసేన నేతల అలర్ట్ !

-

కాకినాడలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. నేడు పిఠాపురం రానున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి. పిఠాపురం నియోజక వర్గంలోని యు కొత్తపల్లి మండలం మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలలో ఏలేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి.

Former Andhra Pradesh CM and YCP President YS Jagan Mohan Reddy will come to Pithapuram today

ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి జిల్లాకి వస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి. ఈ తరుణంలో పిఠాపురం నియోజక వర్గంలో… పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. అటు జనసేన పార్టీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు పోలీసులు. కాగా పిఠాపురం నుంచి పవన్‌ కళ్యాణ్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version