విద్యార్థులకు నారా లోకేష్ శుభవార్త.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రకటన !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు అదరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి నారా లోకేష్. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3,500 కోట్లు చెల్లించకుండా మోసం చేసిందని ఎద్దేవా చేసిన నారా లోకేష్… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు అదరిపోయే శుభవార్త చెప్పారు.

Minister Nara Lokesh gave the good news that the fee reimbursement arrears will be paid to the students

‘త్వరలోనే శుభవార్త వింటారని హామీ ఇస్తున్నా.. నేను మీతోనే ఉన్నా’ అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. అయితే.. మంత్రి నారా లోకేష్ ట్వీట్‌తో ఇవాళ కేబినెట్ భేటీలో నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులు శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version