Raghurama: వైసిపి పార్టీకి రఘురామకృష్ణ రాజీనామా

-

వైసీపీ పార్టీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ పార్టీకి ఇవాళ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

raghurama resign to ycp

2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణరాజు. ఆ తర్వాత సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ రెబెల్ ఎంపీగా మారిపోయారు రఘురామకృష్ణరాజు. ఇక ఇవాళ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version