తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్..!

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమలలో భక్తుల రద్ది పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు తిరుమల శ్రీవారి భక్తులు. ఈ తరుణంలోనే… టోకేన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.

24 hours time for Sarvadarshan of Tirumala Srivari

ఇక అటు నిన్న 75361 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 28850 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే… తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.91 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version