నేడు 6వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర…మదనపల్లిలో బహిరంగ సభ

-

నేడు 6వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. అన్నమయ్య జిల్లాలో నేడు ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా చీకటి మాను పల్లె నుంచి ప్రారంభం కానుంది సీఎం జగన్‌ బస్సు యాత్ర.

Today is the 6th day of CM Jagan’s bus trip

మొలకల చెరువు,పెద్దపాల్యం, వేపురి కోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్ళు కు చేరుకోనుంది బస్సు యాత్ర. ఇక ఇవాళ సాయంత్రం 3.30 గంటలకు మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో మేమంతా సిద్ధం బహిరంగ సభ ఉంటుంది. ఈ సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె శివారులో రాత్రి బస చేస్తారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version