నేడు అమరావతికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో భేటి కానున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అక్కడి నుంచి గుంటూరు లోని పొగాకు బోర్డు కార్యాలయానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రానున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు పీయూష్ గోయల్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు ఏపీ అధికారులు.
- నేడు అమరావతికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
- మధ్యాహ్నం 12:30 గంటలకు ఉండవల్లి
నివాసంలో సీఎం చంద్రబాబుతో భేటి - అక్కడి నుంచి గుంటూరు లోని పొగాకు బోర్డు
కార్యాలయానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ - రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో సమీక్ష చేయనున్న పీయూష్ గోయల్