తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ఠ్. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనాలకు 12 గంటల సమయం పడుతుంది. తిరుమల దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. దీంతో… టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది.
అటు నిన్న 62971 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 24439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 2.99 కోట్లుగా నమోదు అయింది.
- తిరుమల ….21 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 12 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62971 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 24439 మంది భక్తులు
- హుండీ ఆదాయం 2.99 కోట్లు