ఏపీలో వైసిపి ఎమ్మెల్సీ కిడ్నాప్?

-

ఏపీలో కలకలం రేపింది. వైసీపీ MLC సిపాయి కిడ్నాప్ అయ్యాడని అంటున్నారు. వైసీపీ MLC సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ కిడ్నాప్ చేసినట్లు ఆ పార్టీ ఆరోపిస్తుంది. అర్ధరాత్రి తర్వాత ఆయనను నివాసం నుంచి తీసుకెళ్లినట్లు చెబుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

YCP MLC Sepoy Subrahmanya kidnapped by TDP

కాగా.. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిపాయిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కాగా అటు తిరుపతి రాయల్ చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున వైసిపి కార్యకర్త కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ లపై దాడి జరిగింది. ఈ సంఘటనలో రెండు కార్లను ధ్వంసం చేశారు. టిడిపి నేతలు మాదాడి చేశారంటూ వైసిపి కార్యకర్తలు నిరసన‌కు దిగారు. టిడిపి నేత మబ్బుదేవనారాయణ ఇంటి వద్ద వెళ్ళిన సమయంలో గోడవ పడ్డారు. పోలీసులు రాకతో గోడవ‌ సద్దుమణిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version