తెలంగాణ ప్రభుత్వంలో మరో ఆంధ్ర వ్యక్తికి పదవి !

-

Anjaneya Reddy as Mentor to Telangana Tourism Development Corporation: తెలంగాణ ప్రభుత్వంలో మరో ఆంధ్ర వ్యక్తికి పదవి దక్కింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్ర పాలకుల పెత్తనం పెరుగుతోందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది అధికారులు, ఐఏఎస్‌ లు.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కీలక పోస్టులు అనుభవిస్తున్నారు.

Appointment of Retired IPS Anjaneya Reddy from Andhra Pradesh Rayalaseema as Mentor to Telangana Tourism Development Corporation

ఈ తరుణంలోనే.. తెలంగాణ ప్రభుత్వంలో మరో ఆంధ్ర వ్యక్తికి పదవి దక్కింది. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి మెంటర్‌గా ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి మెంటర్‌గా ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయ రెడ్డి నియామకం కావడంపై తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version