అమృత్ టెండర్ల భారీ స్కాం.. కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు !

-

BRS KTR: కేంద్ర ప్రభుత్వానికి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చే శా రు. అమృత్ టెండర్ల అవినీతిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు కేటీఆర్ లేఖ రాయడం జరిగింది. ఆ శాఖకు సంబంధించిన మంత్రులు మనోహర్ లాల్, టోచన్ లకు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాయడం జరిగింది.

 

BRS Working President KTR to Urban Development Ministers on corruption in Amrit Tenders

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత బామ్మర్ది సృజన్ రెడ్డి, తమ్ముడి కంపెనీలకు అర్హత లు లేకుండా కాంట్రాక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు కేటీఆర్. వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. గడిచిన తొమ్మిది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని టెండర్ల ప్రక్రియ పైన… కేంద్రం దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version