నేడు సీఎం జగ‌న్ కీల‌క స‌మావేశం

-

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈరోజు ప‌లు కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో ప్ర‌ధానంగా అంబేద్కర్ విగ్రహం నిర్మాణ ప్రణాళికపై ఆయ‌న‌ ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేయనున్నారు. ఆ త‌ర్వాత మధ్యాహ్నం 12 గంటలకు నూతన విద్యా విధానంపై కూడా సీఎం జ‌గ‌న్‌ సమీక్ష జరుపనున్నారు.

jagan

అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి మంత్రి బుగ్గన, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అయితే.. అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటుపై జ‌గ‌న్ స‌మీక్ష చేస్తున్న నేప‌థ్యంలో ద‌ళిత‌వ‌ర్గాలు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version