తెలంగాణలో మంత్రి వర్గం భేటీ!.. కేసీఆర్

-

సీఎం కేసీఆర్ త్వరలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అవడంతో  తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మరింత పెరిగింది..  ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ సోమవారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ముందస్తు ఎన్నికల విషయంలో సీఎం మరింత స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 2న తలపెట్టనున్న భారీ బహిరంగ ‘ప్రగతి నివేదన సభ’ వేదికగా ముందస్తుకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతీ ఒక్కరు అందుబాటులో ఉండాలని వారికి పార్టీ తరుపు నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version