దళితులకు గుడ్ న్యూస్ చెప్పారు కేసీఆర్. శరీరంలో ఒక అవవయం మంచిగా లేకపోయినా.. శరీరం అంతా బాాగున్నట్లు కాదు. అలాగే దళితులు కూడా అభివ్రుద్ధి చెందినప్పుడే.. నిజమైన అభివ్రుద్ధి అని అన్నారు. కొంత మందికి దళిత బంధును చూస్తే చాలా మందికి కళ్లు మండుతున్నాయని విమర్శించారు. దళిత బంధు ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు వర్తిస్తున్నామని.. మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని.. ఏటా రెండు మూడు లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని ప్రకటించారు.
దళితులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్… మార్చి తరువాత ప్రతీ నియోజకవర్గంలో 2 వేల మందికి
-