ప్రజా సమస్యలు వదిలేసి.. మోడీ రాజకీయాలు మాట్లాడుతున్నారు..!

-

ప్రజా సమస్యల్ని వదిలేసి నరేంద్ర మోడీ రాజకీయాల మాట్లాడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేసారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులని వేటాడినట్లు వేటాడుతున్నారని అన్నదాతలు మీద యుద్ధం సరికాదని అన్నారు. దేవుడు ని కలిసే మోడీ సమస్యల్లో ఉన్న ప్రజలు ఎందుకు కలవరు అని అన్నారు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకి పారిపోయిన వాళ్ళని ఎందుకు వెనక్కి తీసుకు రావట్లేదు అని అన్నారు.

సిబిఐ లాంటి సంస్థలు వాడి విపక్షాల మీద దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్ లోనితీష్ కుమార్ పోయిన కూటమి బలోపేతం అవుతుంది పొత్తులో భాగంగా పైనాడులో డి రాజా భార్య అని రాజా పోటీ చేస్తుంది అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version