కాంగ్రెస్ చీఫ్: మణిపూర్ హింసకు పూర్తి బాధ్యత బీజేపీదే !

-

మణిపూర్ లో జరిగిన హింస పై ఇప్పటికే రాజకీయ నాయకులూ మరియు మేరీకోమ్ లాంటి క్రీడాకారులు స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మణిపూర్ లాంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణంగా విభజన మరియు ద్వేష రాజకీయాల వలన ఏర్పడిన పరిస్థితులే అని ఖర్గే మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అందరూ ప్రశాంతముగా ఉండాలని ఖర్గే పిలుపునిచ్చారు. దేశంలో అధికారంలో ఉన్న మోఢీ నేతృత్వంలోని బీజేపీ మతాల మధ్య మరియు కులాల మధ్యన చిచ్చు రాజేస్తూ రాక్షసానందాన్ని పొందుతోందని కామెంట్స్ చేశారు.

ఇప్పుడు మణిపూర్ లాంటి ఘటనలు జరగడానికి బీజేపీ కారణం అని తెలిపారు. ఈ హింసఖండకు పూర్తి బాడీత బీజేపీదే అని మల్లొఖార్జున ఖర్గే తెలిపారు. బీజేపీ “మైతే” అనే కమ్యూనిటీని షెడ్యూల్ కాస్ట్ లో చేర్చడం వలన ఆ ప్రాంత ప్రజలు నిరసన వలన హింస చెలరేగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version