BREAKING : పేపర్ లీక్ లో కేసులో మాజీ మంత్రి నారాయణకు కోర్టు షాక్..

-

చిత్తూరు : పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణకు కోర్టు షాక్ తగిలింది. పదవ తరగతి పేపర్ లీక్ లో కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ రద్దు చేసింది చిత్తూరు జిల్లా కోర్టు.

నవంబర్ 11వ తేదీ లోపు కోర్టుకు సరెండర్ కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది చిత్తూరు జిల్లా కోర్టు. ఇవాళ పదవ తరగతి పేపర్ లీక్ కేసును విచారించింది చిత్తూరు జిల్లా కోర్టు. ఈ సందర్భంగా వాదనలు విన్న చిత్తూరు జిల్లా కోర్టు…. మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ రద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version