నోరు జారినందుకు లీగల్ నోటీసు అందుకున్న దాసోజు శ్రావణ్

-

కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కు విద్యాశాఖ కమిషనర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు అందుకున్నారు.  ఉపాధ్యాయుల బదిలీల్లో విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ భారీ అవినీతికి పాల్పడ్డారంటూ….మిట్టల్ మిలినీయం బ్రోకర్..అని శ్రావణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన నవీన్ మిట్టల్ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించిన శ్రావణ్ ఈ నోటీసులకు లీగల్ గానే సమాధానం చెబుతాను అంటూ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version