లారీలు లేక నిలిచిన వడ్ల కొనుగోలు..!

-

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామం లో PACS సెంటర్ వద్ద లారీలు లేకపోవడం కారణంగా ధాన్యం నిలిచిపోయింది. దీనితో రైతులు ఈ సమస్య ని పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామం లో PACS సెంటర్ ధర్నా చేస్తున్నారు రైతులు.

నిలిచిపోయిన ధాన్యం కారణంగా రైతులు అందరూ కూడా వారి వారి పనులన్నీ వదిలి పెట్టుకొని ధాన్యం ఎప్పుడు కాంట అవుతుంది అని నాలుగు రోజుల నుంచి కూడా ఎదురుచూస్తున్నారు. లారీలు రాక వర్షం పడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version