తగ్గుతున్న పసిడి ధరలు …!

-

గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కూడా తగ్గాయి. కరోనా ప్రభావంతో బంగారం డిమాండ్ పూర్తిగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్ లో మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 80 రూపాయలు తగ్గింది. 40,430 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయల తగ్గడంతో 44,120 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 80 రూపాయలకు దిగి వచ్చింది. 40,430 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయల వరకు తగ్గడంతో… 44,120 రూపాయలకు చేరుకుంది. వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కేజీ వెండి ధర 42,700 రూపాయలకు దిగి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బంగారం తగ్గింది.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80 రూపాయల వరకు తగ్గడంతో 44,470 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయలు తగ్గింది. 41,900 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర 42 వేల మార్కు దాటింది. కేజీ వెండి ధర 42,700 రూపాయలకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version