ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..వారికి కూడా PRC అమలు చేస్తూ ఉత్తర్వులు

-

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. APSRTC లో తాజాగా 2,096 మంది ఉద్యోగులకు పిఆర్సి అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 నుంచి PDT లోకి 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కాగా, ఆ తర్వాత వీరిలో 2,096 మందికి ఆర్టీసీ ప్రమోషన్ కల్పించింది.

అయితే వీరికి నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి ఇచ్చారని ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పి పిఆర్సి అమలు చేయలేదు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో వీరికి కూడా పిఆర్సి అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version