భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు తో సీబీఐపై గౌరవం పోయింది – కడప మేయర్

-

వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు తో సీబీఐపై గౌరవం పోయిందని కడప మేయర్, వైసిపి జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు పేర్కొన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు పై కడప మేయర్, వైసిపి జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు స్పందించారు.

డీఎల్ రెండు రోజుల ముందే భాస్కర్ రెడ్డి అరెస్టు అవుతారని ఎలా చెప్పారని తెలిపారు. ఎల్లో మీడియా, ప్రతిపక్షంలో కోందరు నేతలు దర్యాప్తును ప్రభావితం చేశారని ఆగ్రహిం చారు. మొదటి నుంచి దర్యాప్తు తప్పు దారి పట్టిందని చెప్పాము.. కోర్టులో కూడా పిటీషన్ వేశామన్నారు కడ ప మేయర్, వైసిపి జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version